దేశంలోని ఉల్లి రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. గతంలో ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అపోహలు, అనుమానాలకు తావివ్వవద్దు. ప్రతిభకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది....
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంగణంలో "ఖుషి టాకీస్" బ్యానర్ లో సీత ప్రయాణం కృష్ణతో..అనే చిత్రం, "మహీ మీడియా వర్క్స్" బ్యానర్ పై "త్రిగుణి" చిత్రం లాంఛనంగా...
హీరో వరుణ్ సందేశ్‌ వితికా షేరును గత 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరికి పిల్లలు లేరు. అయితే, 2018లో ఒకసారి వితికాకు గర్భస్రావం జరిగినట్టు...
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను నేడు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో...
ఇప్పటికే నిర్మాత నట్టికుమార్, నాగార్జున అక్కినేని ఎ.పి. గురించి మాట్లాడిన మాటలు సినీ ఇండస్ట్రీలో చర్చగా మారాయి. తాజాగా అందులో కోన వెంటక్ చేరాడు. గత నెలలో...
కర్నాటక రాజకీయాలను హాసన సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్య దాడి కేసు ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. ఈ కేసు విచారణ కోసం కర్నాటక ప్రభుత్వం ప్రత్యేక...
కజికిస్థాన్‌ దేశానికి చెందిన మాజీ మంత్రి ఒకరు తన భార్యను ఏకంగా ఎనిమిది గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి చితకబాదాడు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ...
ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్ చేసిన క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ కీలకమైన, సుదీర్ఘమైన షెడ్యూల్ ముంబైలో ప్రారంభించింది....
జూన్ నెల ప్రారంభంలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇటీవల ఆయా దేశాలు తమ ప్రపంచకప్ జట్లను ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా పొట్టికప్ సంబరాలు షురూ...
"తెలుగు సినీ పరిశ్రమలో అధికశాతం మహాకూటమి అనుకూలురు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సమయంలో వారు ఎందుకు బయటకు రాలేకపోతున్నారో ఒక్కసారి ఎవరికి వారు...
జూన్ నెలలో మరో ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నీ జరుగనుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీ కోసం భారత క్రికెట్...
హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా...
తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు బాగుండాలంటే రాష్ట్రంలో గత ఐదేళ్లుగా సాగుతున్న ఈ సైకో జగన్ పాలన పోవాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు....
సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుంది. తాజాగా కృత్రిమ మేధ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇది ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపే స్థాయికి చేరుకుంది....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా పాలనలో ప్రజలకే కాదు చివరకు హిందూ దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. గతంలో రామతీర్థంలో రాముల విగ్రహం తల తెగనరికారు....
బాదంపప్పును ఎండబెట్టినవి తినాలా లేక నానబెట్టి తినాలా అని చాలామందికి సందేహం వుంటుంది. ఎలాంటి బాదం పప్పును తినాలో ఇప్పుడు తెలుసుకుందాము. బాదంపప్పును తినడానికి...
గతంలో సింహపురి (నెల్లూరు) జిల్లాకు ఎన్నోసార్లు వచ్చానని, కానీ, ఎన్నడూ ఇంత ఘన స్వాగతం లభించలేదని సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన...
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతో అసహజ శృంగారం తప్పేకాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 2019 నాటి కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. వైవాహిక...
చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని 103 యేళ్ళ ఎస్.రాందాస్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన బహుమతిని పంపించారు. ఆయన కోసం ప్రత్యేకంగా...