తన చికిత్సలో భాగంగా, మంటలపై చిన్నారిని తలకిందులుగా వేలాడతీశాడు. తమ చిన్నారికి ఆరోగ్యం బాగవుతుందనే ఉద్దేశ్యంతో ఆ తల్లిదండ్రులు ఆమె ఏడుపును భరించారు. పాప ఎంతకూ ఏడు ఆపకపోవడంతో సమీపంలోని ఆస్పత్రికి చరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి కళ్ళు దెబ్బతిన్నాయని శివపురి జిల్లా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.