వాలంటీర్లు అందరికీ రూ. 20 వేలు ఇవ్వకపోతే మానేయండి, ఎవరు?

మంగళవారం, 17 ఆగస్టు 2021 (16:08 IST)
వాలంటీర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు 20,000 రూపాయల జీతం ఇస్తే తప్ప ఉద్యోగంలో ఉండకండి అంటూ భాజపా నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూచించారు.
 
మీకు 20 వేలు జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, మీకు అండగా భాజపా ఉంటుంది, మీతో కలిసి పోరాడుతుంది అని చెప్పారు.
 

వాలంటీర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మీకు 20,000 జీతం ఇస్తే తప్ప ఉద్యోగంలో ఉండకండి.మీకు 20 వేలు జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి..మీకు అండగా @BJP4Andhra ఉంటుంది,మీతో కలిసి పోరాడుతుంది.@YSRCParty @somuveerraju @ByreddyShabari pic.twitter.com/IOTV1Bw027

— Byreddy Rajasekhar Reddy (@IamByreddy) August 17, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు