దుర్గమ్మకు 4 కిలోల వెండి బిస్కెట్లు

బుధవారం, 28 అక్టోబరు 2020 (08:16 IST)
విశాఖపట్నంనకు చెందిన దాత గౌతమ్ నంద విజయ భార్గవ్ శ్రీ కనకదుర్గ అమ్మవారికి కానుకగా  సుమారు 4,126 గ్రాముల బరువు గల 9 వెండి బిస్కేట్లను సమర్పించారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబుని కలిసి అందించారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు అమ్మవారి దర్శనము కల్పించి, అమ్మవారి  శేషవస్త్రము, చిత్రపటం, మరియు ప్రసాదములు అందజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు