ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ నెల తిరగకముందే ప్రాణాలు వదిలేశారు. ఈ ప్రమాదంలో నెల క్రితం మ్యారేజ్ అయిన కొత్త జంట సాయినాగేంద్ర, శాలిని ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ చిరుద్యోగులు. హాస్పిటల్లో పనిచేస్తూ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు.