ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం
— BIG TV Breaking News (@bigtvtelugu) April 4, 2025
రెండో బ్లాక్ లో ఎగిసిపడ్డ మంటలు
రెండో బ్లాక్ లోనే పవన్ కళ్యాణ్, పయ్యావుల, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, ఆనం, నారాయణ పేషీలు
బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం
మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సేఫ్టీ సిబ్బంది… pic.twitter.com/NP05TeGEU2