వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి టీడీపీపై ఫైర్ అయ్యారు. జైల్లో దోమలు కుడుతున్నాయి అంటున్నారు. మరి దోమలు కుట్టక రంభా, ఊర్వశి, మేనకలు వచ్చి కన్ను కొడతారా? అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నంత కాలం వైసీపీ గెలుపుకు ఏమాత్రం ఢోకా లేదని కొడాలి నాని నమ్మకం వ్యక్తం చేశారు.