పాడె మోసిన నారా లోకేష్, నారా రోహిత్...

శనివారం, 15 డిశెంబరు 2018 (13:47 IST)
ఎపి సిఎం చంద్రబాబు నాయుడు చెల్లెలు హైమావతి కుమారుడు ఉదయ్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. విషన్న వందనంతో నారా కుటుంబం అంత్యక్రియలను పూర్తి చేసింది. బావ ఉదయ్ కుమార్ పాడెను మోశారు నారా లోకేష్‌, నారా రోహిత్‌లు. 
 
అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా నారా కుటుంబం మొత్తం హాజరైంది. చంద్రగిరి మండలంలోని గ్రామప్రజలు అధికసంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు