మనుషులు ప్రాణాల తీసి, ఆ శవాలను దాటుకుని ఊరేగింపులా? ఇదేమి ఉన్మాదం?
— Telugu Desam Party (@JaiTDP) June 18, 2025
పోలీసుల సూచనలు పాటించమని మొత్తుకున్నారు.. మీ రీల్స్, ప్రచార పిచ్చతో ఉన్మాదులలాగా రోడ్ల పై పడి, ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.
గుద్దేసి కనీసం మానవత్వం కూడా లేకుండా అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయి, ఊరేగుతున్నారు.… pic.twitter.com/CpyNtDHOG3