ప్రస్తుతం దేశంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న సిరీస్ని దృష్టిలో పెట్టుకుని కామెరూన్ మాట్లాడుతూ.. సచిన్ను కిడ్నాప్ చేసి, తమ ఆటగాళ్లకు ట్రైనింగ్ ఇప్పించాలన్నారు. మరోవైపు సచిన్ కూడా సమావేశానికి హాజరు కానున్నారు. తాను ఇండియాకు వచ్చిన ప్రతీసారీ దేశ పురోగతి, సామర్థ్యాన్ని చూసి ఎంతో ముగ్ధుడిని అవుతున్నానని వ్యాఖ్యానించారు.