భారతీయ వలసదారుడికి కువైట్ కోర్టు మరణశిక్ష విధించింది. ఓ హత్య కేసులో ఇరుక్కున్న అతనికి మరణశిక్ష విధించడంతో పాటు బాధితుడి కుటుంబానికి 5001 కువైటీ దినార్లను నష్టపరిహారంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 3వేల కేడీల రుణం విషయంలో ఓ ఆప్ఘన్, భారత వలసదారుల మధ్య చోటుచేసుకున్న వివాదం కాస్త ముదిరింది.