శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో మయన్మార్లోని సాగింగ్ నగరానికి వాయువ్యంగా 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశంలోని పలు ప్రాంతాలలో భారీ విధ్వంసం సృష్టించింది. మధ్య మయన్మార్లోని మండలేలోని ఒక అపార్ట్మెంట్ బ్లాక్ శిథిలాల లోపల 90 మందికి పైగా చిక్కుకుపోయి వుండవచ్చని అంటున్నారు. బాధితులను విడిపించడానికి సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు రెడ్క్రాస్ అధికారి తెలిపారు.CCTV footage from Myanmar hotels infinity pool . A serious earthquake hit the country yesterday ! pic.twitter.com/iD2b7DGoBI
— Prashanth Rangaswamy (@itisprashanth) March 29, 2025