కర్ణాటక లోక్‌సభ ఫలితాలు 2019

మంగళవారం, 21 మే 2019 (21:22 IST)
[$--lok#2019#state#karnataka--$]
కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 28 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక జేడీఎస్ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈసారి 2019 ఎన్నికల్లో కూడా జాతీయ అగ్ర పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.
[$--lok#2019#constituency#karnataka--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.
 

వెబ్దునియా పై చదవండి