ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ, బాలిక ఆ నలుగురు మృగాళ్లను ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన కిరాతకులు.. ఆ బాలిక చెవులు కత్తిరించేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...