ఈ సంఘటన ఏప్రిల్ 3, 2022న జరిగింది. ఆ రోజు తన భార్యను వేధింపులకు గురి చేసి.. సచిన్ ఆమె కళ్ళలో కారం పొడి చల్లాడు. ఆపై ఆమెను సచిన్ తల్లిదండ్రులు, బంధువుల మద్దతుతో ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించాడు. మూడు నెలలకు పైగా ప్రాణాలతో పోరాడిన ఆమె జూలై 3, 2022న మరణించింది. ఈ నేపథ్యంలో బిజ్నోర్ అదనపు సెషన్స్ జడ్జి అనుపమ్ సింగ్ సచిన్కు జీవిత ఖైదు, రూ. 25,000 జరిమానా విధించారు.