ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు చెందిన ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుంటామని పట్టుబడుతున్నారు. ఇందుకు సమ్మతించకపోతే తామిద్దరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో వారిద్దరికి ఎలా సర్దిచెప్పాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...