ఈ ప్రాంతానికి చెందిన పూర్ణిషా (22), మయాంక్ మెహతాలు ప్రేమికులు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు డబ్బు సంపాదించాలన్న దుర్బుద్ధితో వీరిద్దరు కలిసి డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు. ఇందుకోసం మయాంక్ తన స్నేహితులను కూడా ఉపయోగించుకున్నాడు.
దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. నాలుగు గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించి మహామందిర్ ప్రాంతం నుంచి బాలుడిని సురక్షితంగా విడిపించారు. డబ్బుల కోసమే ఈ పని చేసినట్టు వారు పోలీసుల ఎదుట చెప్పడంతో వారిపై మోసం, కిడ్నప్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.