గత చెడు కర్మల నుంచి శుక్ర ప్రదోషం విముక్తి కలిగిస్తుందని విశ్వాసం. ఇందుకోసం శుక్రవారం వచ్చే ప్రదోష వేళలో శివలింగానికి, నందీశ్వరుడికి జరిగే అభిషేకాలను కనులారా వీక్షించాలని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ప్రదోష సమయంలో నీలకంఠ స్తోత్రం పఠించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి.