సేమ్యాను ముందుగా నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ సేమ్యాను పావుశేరు నీటిలో ఉడికించి బాగా ఉడికాక వేయించిన జీడిపప్పును, కేసరి పౌడర్ను అందులో కలుపుకోవాలి.
చిక్కబడ్డాక అందులో ఏలకుల పొడిని కలుపుకోండి. ఈ కేసరిని నెయ్యి పూసిన ప్లేట్లో వేసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు.