Sensitive Content
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2025
బ్రేకింగ్ న్యూస్
పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమేష్(25) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు
సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు
సంఘటనా స్థలానికి… pic.twitter.com/zmE5IB8sXi