గూడ్స్ రైలు కింద పడిపోయిన మహిళ.. ఆమెకు ఏమైందో తెలుసా?

సెల్వి

సోమవారం, 26 ఆగస్టు 2024 (20:20 IST)
Train
మహిళ పట్టాలు దాటుతుండగా రైవచ్చిన రైలు.. రైలు కింద పడుకొని తప్పించుకున్న మహిళ వికారాబాద్ - బషీరాబాద్ మండలంలో ఓ మహిళ రైలు కింద పడిపోయింది. 
 
అయితే అది గూడ్స్ కావడంతో ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే, వికారాబాద్ - బషీరాబాద్ మండలంలో నవంద్దీ రైల్వే స్టేషన్‌లో టాకీ తండాకు చెందిన మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా రైలు వచ్చింది.
 
అయితే ఇదీ గమనించిన మహిళ వెంటనే పట్టాల పైనే పడుకుంది. పట్టాల మీదుగా రైలు వెళ్లినప్పటికీ ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో గూడ్స్ రైలు పట్టాలు దాటే వరకు అట్టే రైలు కిందనే ఉండిపోయింది. దీంతో ఈ ప్రమాదం నుంచి ఆమె బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

మహిళ పట్టాలు దాటుతుండగా వచ్చిన రైలు.. రైలు కింద పడుకొని తప్పించుకున్న మహిళ

వికారాబాద్ - బషీరాబాద్ మండలంలో నవంద్దీ రైల్వే స్టేషన్లో టాకీ తండాకు చెందిన మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా రైలు వచ్చింది.

అయితే ఇదీ గమనించిన మహిళ వెంటనే పట్టాల పైనే పడుకుంది. పట్టాల మీదుగా రైలు… pic.twitter.com/gglVMJ6hbc

— Telugu Scribe (@TeluguScribe) August 26, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు