247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

శుక్రవారం, 9 డిశెంబరు 2022 (17:13 IST)
తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వున్న పాలిటెక్నిక్ కాలేజీల్లో  ఖాళీగా వున్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
మొత్తం 19  సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి జనవరి 4వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా నియామకాలు వుంటాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు