రూ.8వేలకు చిన్నారిని విక్రయించిన మహిళా కిడ్నాపర్ అరెస్ట్

మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (18:36 IST)
హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో ఓ లేడీ కిడ్నాపర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.. చంచల్ గూడ జైలు వద్ద యాచకురాలి ఆరేళ్ల కూతురిని కిడ్నాప్‌ చేసిన ఆగంతకురాలు.. కాంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాబానగర్‌లో ఓ వ్యక్తికి 8 వేల రూపాయలకు ఆ చిన్నారిని విక్రయించింది. 
 
ఇక, కూతురు కిడ్నాప్‌ విషయంపై బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది.. కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల.. లేడీ కిడ్నాపర్‌ను అరెస్ట్‌ చేశారు.. ఆమె దగ్గర రూ.8 వేలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు