రామానాయుడు భౌతిక కాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ సందర్శించించి నివాళులు అర్పించారు. సినీ సామ్రాట్ రామానాయుడు మృతితో సినీ పరిశ్రమ సోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి ఒక్క సినీ పరిశ్రమే కాదు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.