ఇద్దరు పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. యాంకర్గా ఒకప్పుడు బుల్లితెరను ఏలిన ఉదయభాను కొద్దికాలంగా తెరకు దూరంగా ఉన్నారు. విజయవాడకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని స్థిరపడిన ఉదయభాను ఇన్నాళ్లకు మళ్లీ వార్తొల్లోకొచ్చింది.