బాలయ్య, అమితాబ్‌ కలిసిన వేళ!

బుధవారం, 19 అక్టోబరు 2016 (20:14 IST)
నందమూరి బాలకృష్ణ.. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో దర్బార్‌లో కొన్ని సీన్లు చేశారు. కాగా, ముంబైలో కీలక షెడ్యూల్‌ జరిగింది. ఇదిలావుండగా.. ముంబైలోని స్టూడియోలో అమితాబ్‌ నటిస్తున్న సర్కార్‌ సీక్వెల్‌ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. 
 
ఈ సందర్భంగా అమితాబ్‌ను కలవడానికి బాలయ్య, దర్శకుడు కృష్ణవంశీ కలిసి వెళ్ళారు. అక్కడ జరిగిన ఈ సంఘటనకు చిత్ర యూనిట్‌ ఆనందం వ్యక్తం చేసింది. ఏదో విషయంపై వారు వెళ్ళినట్లు తెలిసింది. ఆ వివరాలు త్వరలో తెలియనున్నాయి.

వెబ్దునియా పై చదవండి