సలార్ సినిమాతో యాక్షన్ హీరోగా ట్రెండ్ స్రిష్టించిన రెబల్ స్టార్ ప్రభాస్ దానికి సీక్వెల్ గా తీయాలని అనుకున్నారు. ఆ సినిమా విజయం తర్వాత పలు ప్రాజెక్ట్ లను చేస్తున్న ప్రభాస్ తాజాగా దర్శకుడు మారుతీతో రాజాసాబ్ చేస్తున్నాడు. అది పూర్తికావచ్చింది. ఇక ఆ తర్వాత స్పిరిట్ కూడా చేయనున్నాడు. కాగా, తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు సలార్ దర్శకుడు.