డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ ది ఐతో గ్లోబల్ ఆడియెన్స్కు నటి శ్రుతి హాసన్ పరిచయం కాబోతోన్నారు. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2, 2025 వరకు జరిగే హర్రర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ చిత్రాలను 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్గా జరగబోతోంది.ఈ ఈవెంట్ ప్రారంభ ఫీచర్గా ది ఐ చిత్రం ఇండియా తరుపున ప్రీమియర్ కానుంది.