NTR, director Prashanth Neel
రేపటి నుండి అన్నింటినీ నాశనం చేయడానికి రెండు మాస్ ఇంజిన్లు సిద్ధంగా ఉన్నాయి అంటూ ప్రశాంత్ నీల్, ఎన్.టి.ఆర్.లు సముద్రం ఒడ్డున ఫొటోను షేర్ చేశారు దర్శకుడు. ఈ సినిమాకు డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) పెట్టి షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే రామోజీ రావు స్టూడియోలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. KGF, సాలార్ వంటి చిత్రాలతో మాస్ యాక్షన్ సినిమాలు తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఎన్.టి.ఆర్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమిది. కర్ణాటకలో రేపు షూటింగ్ ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకునేలా ఫొటోలు షేర్ చేశారు.