'నేను శైలజ' సినిమాకు తర్వాత కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్తో ఓ సినిమా చేసేందుకు రామ్ సిద్ధపడ్డాడు. కచ్చితంగా కమర్షియల్ మసాలా సినిమాను చేయాలని రామ్ ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకే ఈ మూవీ కోసం ముందు తమన్నా కానీ.. లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్ను అనుకున్నారట. అయితే బడ్జెట్ పరంగా రకుల్ ప్రీత్ సింగ్ను పక్కనబెట్టి.. మినిమం బడ్జెట్ హీరోయిన్ రాశి ఖన్నాను ఎంపిక చేసుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది.