అఫీషియల్ లుక్ ని 5 జూలై 2024న లాంచ్ చేస్తుండగా, మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో రష్మిక క్యారెక్టర్ పింక్ కలర్ సూట్ ధరించి, ఆమె వెనుక సూట్కేస్ని లాగుతున్నట్లు ప్రెజెంట్ చేసింది. కొత్త పోస్టర్ని విడుదల చేయడంతో పూర్తి లుక్ని చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల కుబేర పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ తమిళం, తెలుగులో ఏకకాలంలో షూటింగ్ చేస్తున్నారు.