ఈ చిత్ర కథ రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని చేస్తున్న సినిమా. మహారాష్ట్ర ఆదిలాబాద్ బోర్డర్లో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో జరిగిన కొన్ని సంఘటనలు దాన్ని ఫిక్షన్ గా మార్చి చేస్తున్నాం. 1960లో జరిగిన కథ గా సంపత్ నంది తెలియజేశారు. ఈసారి కూడా ఓదెల తరహాలో దైవశక్తి, దుష్ట శక్తి మధ్య సాగే కథగా వుంటుందా? లేదా? అనేది సస్పెన్స్ అంటూ చెబుతున్నారు. త్వరలో దీని గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.