ప్రముఖ నటి త్రిష టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'నాయకి'. గోవి దర్శకుడు. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మ నిర్మించారు. ఈనెల 15న సినిమాను విడుదల చేస్తున్నారు. ఇదే విషయంపై చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాం.