మే 23 నుండి 27 వరకు ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత...
తమ పార్టీకి చెందిన సీనియర్ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు....
అత్యాచారం కేసులో కొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల పాటు నిందితులంతా జైలు జీవితాన్ని గడిపారు. ఇపుడు బెయిలుపై విడుదలయ్యారు. తామోదో...
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పిసిఓఎస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఇది అధికంగా ప్రభావితం చేస్తుంది....
మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న ఒక విద్యార్థినిపై ఆమె ఇద్దరు క్లాస్‌మేట్స్, వారి స్నేహితులలో ఒకరు మద్యం తాగించి సామూహిక...
భారత్‌కు పాకిస్థాన్ మరోమారు హెచ్చరిక చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‍తో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని...
సీనియర్ నటి అమల అక్కినేని, సమంత రూత్ ప్రభు ఒకే వేదికపై కలుసుకున్నారు. సమంత-నాగ చైతన్య 2021లో విడిపోయారు. చైతూతో విడిపోయిన తర్వాత సమంత తొలిసారి మాజీ అత్తమ్మ...
వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన ఆర్యన్ ఉదయ్ ఆరేటి బ్రిటన్‌కు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యాడు. భీమవరం మండలం, తుందుర్రుకు చెంది ఆర్యన్......
వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ప్రఖ్యాత మైసూర్ శాండల్ సబ్బుకు బాలీవుడ్ నటి తమన్నా భాటియాను ప్రచారకర్తగా నియమించడం కర్నాటకలో పెను దుమారానికి దారితీసింది. ప్రభుత్వ...
భోపాల్ సెహోర్ రోడ్డులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం వారి ప్రాణాలను తీసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భైసాఖేడిలోని కృషి మండి సమీపంలోని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. బుధవారం నాడు వైజాగ్‌లో ఓ కేసు వెలుగుచూడగా, తాజాగా కడప జిల్లాలో ఓ వృద్ధురాలికి ఈ వైరస్ సోకినట్టు...
తనను పెళ్లాడుతానని చెప్పి గత 3 ఏళ్లుగా కన్నడ నటుడు మదేనర్ మను తనపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 33 ఏళ్ల సహనటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నడ సినీ...
అటవీ భూములను ఆక్రమించారనే ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఆంధ్రప్రదేశ్...
సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడంతో పాటు మీరు పెట్టిన పోస్టుల్లో ఎలాంటి భాష వాడారో మాకు అర్థం కాదనుకుంటున్నారా అని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది....
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేట్టిన సైనిక చర్యలో చావుదెబ్బతిన్నప్పటికీ పాకిస్థాన్ పాలకుల వంకర బుద్ధిమాత్రం మారలేదు. భారత్...
కర్ణాటక ప్రభుత్వ యాజమాన్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తి చేసే ప్రఖ్యాత 'మైసూర్ శాండల్' సబ్బు బ్రాండ్, నటి తమన్నాతో ఒక ముఖ్యమైన...
శ‌రీరంలో అధికంగా ఉండే కొవ్వును క‌రిగించంలో, బీపీని నియంత్రించ‌డంలో, చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో నల్ల జీలకర్ర తోడ్పడుతుంది. శరీరంలో ఉండే నొప్పులను,...
బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర శక్తి తుఫాన్‌గా మారి తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుచి అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తాయి....
మెగా హీరోల సినిమాలకు పనిచేశా, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కూ, సాయిధరమ్ తేజ సినిమాకు నేను పనిచేశా. కానీ కొందరు అభిమానులు నన్ను ట్రోల్ చేస్తూ ఇబ్బంది గురిచేస్తున్నారనీ,...
రామాయణం నిస్సందేహంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద చిత్రాలలో ఒకటి. నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి మరియు యష్ నటించనున్నారు....