మేషం : ఆశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు ఓర్పు ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు...
తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఎప్ సెట్) 2025 ఫలితాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం...
దేశ రక్షణలో భాగంగా జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో...
భారత పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ నేపథ్యంలో భారత వాయుసేన ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రటించింది....
మా నాన్న దేశానికి సేవ చేస్తూ వీరమరణం పొందినందుకు గర్వంగా ఉందని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన...
భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ క్షిపణుల (మిస్సైల్) శక్తి గురించి తెలియని వారు ఎవరైనా ఉంటే పాకిస్థాన్‌‍ను అడిగి తెలుసుకోవాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర...
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధానికి స్వస్తి చెప్పాలంటూ తాను వ్యాఖ్యానిస్తే బీజేపీ నేతలు మాత్రం తనను పాకిస్థాన్‌కు పంపాలంటూ కామెంట్స్ చేశారని,...
నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ ద్వారా రూపొందుతున్న ‘వైభవం’ చిత్రం మే 23, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరో హీరోయిన్లుగా...
భారత్‌ సాగిన యుద్ధానికి తెరపడిన తర్వాత పాకిస్థాన్ దేశ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు...
దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన భారత జవాను మురళీ నాయక్ భౌతికకాయానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్, అనిత, సవిత,...
దశాబ్దాల కాలంగా భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్,...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవశోభతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఈ సందర్భంగా నిర్వహించిన గిరిప్రదక్షిణ...
తాజాగా ఛత్తీస్‌‍గఢ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్షల ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన...
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది భారత పర్యాటకులను హతమార్చారు. దీంతో భారత్, పాకిస్థాన్...
కొందరు యువత రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత తామోదే ఘనకార్యం చేసినట్టుగా సంబరపడిపోతున్నారు. తాజాగా...
'మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను?' అంటూ పాకిస్థాన్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తనదైనశైలిలో కవితాత్మకంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇరు...
తమ దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే ఏమాత్రం ఊరుకోబోమని భారత్ తేల్చిచెప్పింది. భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన ఒక అవగాహనను పాకిస్థాన్ పదేపదే ఉల్లంఘిస్తోందని...
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో పాల్గొన్న విదేశీ క్రికెటర్లు మృత్యు అంచులకు వెళ్లి వచ్చారు. భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలుకావడం, పాక్‌లోని...
దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొన్ని సందర్భాల్లో సాధారణ జీనజీవనంపై ఊహించని ప్రభావం చూపుతాయి. అలాంటి ఓ సంఘటన రాజస్థాన్‌‍లో చోటుచేసుకుంది....
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అగ్రరాజ్యం మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు సంధికి...