హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీ రణరంగంగా మారింది. యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవి సోమవారం కూడా...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. నిలిపివేసిన పనులు...
తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచిత సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా ఆదివారం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో...
తెలంగాణ రాష్ట్ర పోలీసులు బెట్టింగ్ యాప్స్‌పైనా, వాటికి ప్రచారం చేస్తున్న సిన ప్రముఖులపైనా ఉక్కపాదం మోపుతున్నారు. ఈ యాప్స్ వ్యవహారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం...
మాస్ లీడ‌ర్, జ‌న‌నేత జ‌గ్గారెడ్డి సినిమా ఆఫీస్ లాంఛ‌నంగా ప్రారంభించారు ఆయ‌న కుమార్తె జ‌య‌ల‌క్ష్మీ రెడ్డి , భ‌ర‌త్ సాయి రెడ్డి. ఉగాది ప‌ర్వ‌దినాన ప్రారంభ‌మైన...
గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘పెద్ది’. ఉప్పెన చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు...
జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఆరు నెలల క్రితం తగిలిన గాయం నుంచి ఇంకా కోలుకోలేదన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. గత యేడాది అక్టోబరు నెలలో జిమ్‌లో...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో చాలా అనర్థాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్...
సమంత నిర్మాణ సంస్థ ట్రా లా లా మూవీ పిక్చర్స్ రూపొందిస్తోన్న తొలి చిత్రం ‘శుభం’. కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూ,...
దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై కొందరు కామాంధులు సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని...
భూకంపం బారినపడిన బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. భూకంపం భయంతో అక్కడ ఉండే అన్ని ఆస్పత్రులను వైద్య సిబ్బంది ఖాళీ చేయించారు. రోడ్లు, పార్కుల్లో...
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ (ఎన్.సి.ఆర్.టి.సి)లో వివిధ పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. ఈ రిక్రూట్మెంట్‌లో...
తాను నటించిన కొత్త చిత్రం 'ఎంపురాన్‌'లోని కొన్ని సన్నేవేశాను తన ప్రియమైన వారిని బాధించాయని, అందుకు క్షమాపణలు చెపుతున్నట్టు ఆ చిత్రం హీరో మోహన్ లాల్ సోషల్...
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ ఆగ్రహారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్ద చెరువులో...
ఒరిస్సా రాష్ట్రంలో రైలు ప్రమాదం సంభవించింది. బెంగుళూరు నుంచి గౌహతికి వెళుతున్న కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన శనివారం...
స్టాండప్ కమెడియన్ స్వాతి‌ సచ్‌దేవా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తల్లితో చేయకూడని సంభాషణ చేశానని, అదేసమయంలో తాను ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయానని...
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీకి చెందిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నాగలి పట్టి, ఏరువాక సేద్యాన్ని ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు శ్రీకాకుళం...
గుంటూరు జిల్లా కేంద్రంలోని ఫిరంగిపురంలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులపై సవతితల్లి కర్కశత్వం ప్రదర్శించింది. కార్తీక్ అనే బాలుడుని మారుతల్లి లక్ష్మీ...
ఐపీఎల్ 2025 సీజన్‌‌లో తొలిసారి ఓ కెప్టెన్‌కు భారీ అపరాధం విధించారు. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌన్సిల్ భారీ...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి పరాయి మహిళ తోడు కోసం ఆశపడ్డాడు. ఇందుకోసం డేటింగ్ యాప్‌ ద్వారా అప్రోచ్ అయ్యాడు. తనకు పరిచయమైన మహిళ చెప్పిన...