విశాఖపట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు అధికార టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం...
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ తెలుగు, తమిళ ఆడియెన్స్ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. షెరాజ్ మెహదీ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హథ్రాస్ జిల్లాలో సేథ్పూల్ చంద్ బంగ్లా పీజీ కాలేజీలో మహిళా విద్యార్థినుల పట్ల ఓ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ కామాంధుడు...
తప్పిపోయిన 20 ఏళ్ల భారతీయ విద్యార్థి సుధీక్ష కొనంకీ కుటుంబం డొమినికన్ రిపబ్లిక్లోని పోలీసులను తన చనిపోయినట్లు ప్రకటించాలని కోరినట్లు అమెరికా మీడియా నివేదికలు...
పుష్ప సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్ కు బయట చాలా పేరువచ్చింది. ఆయన్ను తమిలంలోనూ సినిమా చేయమని ఆపర్ వచ్చింది. అయితే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సుకుమార్ తో...
దాదాపు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకునిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచర ఆస్ట్రోనట్ బుచ్ విల్మోర్లు...
నటి రన్యా రావు పేరు ప్రస్తుతం భారతదేశమంతటా మారుమోగిపోతోంది. దుబాయ్ నుండి 14.8 కిలోల బంగారంతో బెంగళూరు విమానాశ్రయానికి వచ్చిన నటి రన్యా రావును మార్చి 3న...
సరదాగా ఎక్కి వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో 12 యేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలోని సుఖదాంబ...
బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే ప్రముఖులపై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇటీవల, టీవీ యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో...
తమిళనాడు అసెంబ్లీకి వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికార డీఎంకే మళ్లీ అధికారంలోకి రావాలన్న రహస్య అజెండాతో సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు...
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్...
హైదారాబాద్ నెక్లెస్ రోడ్డులో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్ షాకయ్యాడు. అతడు ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక వుండటం చూసి ఖంగుతిన్నాడు. వివరాల్లోకి వెళితే.....
మెగాస్టార్ చిరంజీవి సరసన యువ హీరోయిన్ అదితి రావు హైదరీ నటించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పూర్తి హాస్యభరిత సినిమాగా గ్రామీణ...
నవ్యాంధ్రలో లులు మహాల్ యాజమాన్యం భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇందులోభాగంగా, నవ్యాంధ్ర రాజధాని అమరావతి, ఆధ్యాత్మిక నగరం తిరుపతి, సాగర...
జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విడుదల చేసింది. ఈ మేరకు విడుదలకు సంబంధించిన తేదీలను తితిదే బోర్డు ప్రకటించింది....
బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన జీవిత సాఫల్య పురస్కారం అందుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో చేస్తున్న...
వైకాపా అధికార ప్రతినిధి శ్యామలతో సహా 11 టీవీ, సినీ సెలెబ్రిటీలపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరికి త్వరలోనే నోటీసులు ఇచ్చి అరెస్టులు...
తనను బంధించేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులపై ఓ పులి దాడి చేసేందుకు యత్నించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆత్మరక్షణ కోసం వారిపై దాడి చేసింది. ఈ ఘటన కేరళ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఆధ్యాత్మిక నగరం తిరుపతి, తీరప్రాంత మహానగరం విశాఖపట్నంలలో మాల్స్ ఏర్పాటుకు లులు గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూన్ నెలకు సంబంధించిన వివిధ ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. టికెట్ల లభ్యత కోసం టీటీటీ షెడ్యూల్ను...