మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఓర్పు, పట్టుదలే...
మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం ఆ దేశ ప్రజలను వణికించింది. ఓ బహుళ అంతస్తుల హోటల్లో ఓ జంట స్విమ్మింగ్ పూల్ లో హాయిగా సేద తీరుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా...
సినీ నటి అభినయ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన సన్నీవర్మ అనే వ్యక్తితో ఈ నెల 9వ తేదీన అభినయకు నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే....
కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ప్రారంభనెల ఏప్రిల్ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు పలు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ప్రస్తుతం అత్యధికంగా ఆన్లైన్...
మల్లారెడ్డి మాటలు చాలా మొరటుగా వుంటుంటాయని చెబుతుంటారు. అలాంటి వ్యాఖ్యలే మరోసారి చేసి వార్తల్లోకి ఎక్కారు. ఓ చిత్రం ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న మల్లారెడ్డి...
45 ఏళ్ల వయస్సులో వున్నా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అతడు బాహుబలి అనుష్క శెట్టిని వివాహం చేసుకుంటాడంటూ పుకార్లు వచ్చాయి. తాజాగా మళ్లీ నటుడి కుటుంబం...
'కొత్తవారిని తయారు చేయడంలో ఆనందం వేరు. మంచి కథలకు, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి కథాసుధ గొప్ప వేదిక'అన్నారు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు. కే రాఘవేంద్రరావు,...
ఇటీవల ప్రస్తుత జర్నలిజం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అంతా తెలిసినవారే అని వారు అడిగినప్పుడు మాట్లాడితే దాన్ని రకరకాలుగా కథలు...
భారతదేశంలో అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ నైన్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సమ్మిట్...
సామాజిక అంశాలపై రూపొందిన ఆలోచనత్మక సినిమాలను-నాటి "ప్రతిఘటన" నుండి నేటి "బలగం" "కోర్ట్ " వంటి చిత్రాలను,గుండెల్లో పెట్టుకున్నారు.ఆ సినిమాలను విజయవంతం...
కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా అభివృద్ధిలో ఒక స్టార్ హీరోగా తన వంతు కృషి చేస్తానని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. టీవీ9 ఢిల్లీలో నిర్వహించిన...
పాలమూరు రంగారెడ్డి జిల్లాలోని ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనకు ఆటంకం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనకు కేంద్రం ప్రతికూలంగా...
ప్రతిరోజూ కోట్లాది మంది భారతీయ రైల్వే కోచ్లలో ప్రయాణిస్తారు. వాటిలో ఇంటర్సిటీ రైళ్లు, లోకల్ రైళ్లు కూడా ఉన్నాయి. రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించినందుకు...
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో వివిధ రకాల, రంగు రంగుల దుస్తులు ధరించేవారు. కానీ రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత, జగన్ తన...
ఈ రోజుల్లో, గిబ్లి ట్రెండ్స్ సోషల్ మీడియాను ఆక్రమించుకుంటున్నాయి. జపాన్కు చెందిన యానిమేషన్ స్టూడియో గిబ్లి ముందుండడంతో, వారి చిత్రాల నుండి ప్రేరణ పొందిన...
శుక్రవారం, 28 మార్చి 2025
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి అవసరమైనంత మోతాదులో వుండాలి. అలా లేకపోతే ఏమవుతుందో తెలుసుకుందాము.
హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ను తీసుకువెళుతుంది.
అందువల్ల,...
ఏపీలోని ఎన్డిఎ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటే పొందగలిగే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటోంది. అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి...
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని ముప్పిరితోట గ్రామంలో పరువు హత్య కేసు జరిగింది. తన కూతురితో ప్రేమ వ్యవహారం నడుపుతున్న యువకుడిని ఒక వ్యక్తి నరికి చంపాడు....
మయన్మార్ను 7.7 తీవ్రతతో భూకంపం తాకిన మరుసటి రోజు, శుక్రవారం రాత్రి రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో సంభవించిన మరో భూకంపం తర్వాత, శనివారం రెస్క్యూ సిబ్బంది...
సైబర్ నేరగాళ్లు డబ్బు కోసం వేధించి, బ్లాక్ మెయిల్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని...