ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చేసిన ప్రధాన పథకాల అమలులలో ఒకటి గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తనకంటూ ఒక బలమైన...
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్ స్టార్"గా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న నయనతార మరోసారి తన పారితోషికం విషయంలో వార్తల్లో నిలుస్తోంది. దాదాపు...
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం అనివార్యంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది....
దేశంలో అమలవుతున్న కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంటులా...
మెగా హీరో వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. గతేడాది మట్కా అనే పీరియాడికల్ సినిమాతో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వినోద పరిశ్రమపై దృష్టి సారించారు - ముఖ్యంగా అమెరికా గడ్డపై విడుదలయ్యే విదేశీ చిత్రాలను లక్ష్యంగా చేసుకున్నారు....
జమ్మూ-కాశ్మీర్: పాకిస్తాన్ సైన్యం యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి పదేపదే చెబుతున్నాడు. అంతర్జాతీయ సరిహద్దులోని తన రక్షణ కందకాలపై...
2024 ఎన్నికల్లో వైకాపా ఓటమి తర్వాత, వైకాపా ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఇబ్బంది పడుతోంది. ఒకప్పుడు 151 సీట్లు గెలుచుకున్న పార్టీ ఈసారి ప్రధాన ప్రతిపక్ష...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అరుదైన గౌరవాన్ని పొందబోతున్నారు. లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు....
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కన్నెర్రజేసింది. ఇందులోభాగంగా, అనేక రకాలైన ఆంక్షలను విధించింది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ఉన్న సింధు నదీ జలాల...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా, చిరంజీవి, సురేఖ గారు లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం లండన్...
భారత్ కుట్రపన్ని పహల్గాం దాడి చేసుకుని (ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్).. పాకిస్థాన్పై నిందలు మోపుతోందంటూ అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెడుతున్న పాకిస్థాన్కు అనేక...
మంత్రముగ్ధులను చేసే కళ్ళు, అంతే మంత్రముగ్ధులను చేసే చిరునవ్వు కలిగిన భాగ్యశ్రీ బోర్సెకూ రామ్ పోతినేని రిలేషన్ షిప్ లో వున్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై...
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార దాడికి దిగితే యుద్ధానికి ఎంతమంది మద్దతు ఇస్తారు అని విద్యార్థులను అడిగితే ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా చేయి పైకెత్తి...
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దేశ వ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించాయి. ఇందులోభాగంగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మాత్రం ఉగ్రవేట కొనసాగుతోంది....
గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా గుర్తింపు పొందిన ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి భూకబ్జాలకు పాల్పడినట్టు ప్రభుత్వం నియమించిన నిజ నిర్ధారణ...
30 ఏళ్ల థాయ్ జాతీయురాలు ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తితో స్నేహం చేసింది. ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక ఆమె అతని కోసం చెన్నైకి వచ్చింది. ఆ వ్యక్తి ఆ మహిళను...
బంగాళాఖాతంలో తమిళనాడుకు చెందిన 24 మంది మత్స్యకారులపై ఇటీవల జరిగిన దాడులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
వాట్సాప్ వీడియో కాల్ వైద్యం వికటించింది. ఫలితంగా గర్భంలోనే కవల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. సోమవారం ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో...