రోజూ ఉదయం లేదా కార్యాలయాల్లో పని ఒత్తిడి, అలసట కారణంగా ఒక చిన్న విరామం తీసుకునేటప్పుడు.. ఆఫీసుల్లో అందుబాటులో వుండే టీ బ్యాగులతో టీ తాగేయడం చేస్తుంటారు...
చక్కెరను ఆహార పదార్థాలలో తగ్గించుకుని తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చక్కెరను తగ్గించుకుని తింటే రోజువారీ పనులను నిర్వహించడానికి...
సమగ్ర మల్టీవిటమిన్ మద్దతులో ప్రజాదరణ పొందిన సెంట్రమ్, నేడు పోటీతో కూడిన ఎనర్జీ డ్రింక్ మిక్స్ విభాగంలోకి సెంట్రమ్ రీఛార్జ్‌ విడుదలతో దాని ఉత్పత్తి శ్రేణిని...
మాంసాహారం తినే చాలా మంది ప్రజలు చేపలను తరచుగా తినడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇది శరీరానికి చాలా ప్రయోజనకరంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అదనంగా, ఇది కళ్ళకు కూడా...
సింహంతో ఓ వ్యక్తి ఆటలాడాడు. అయితే పంజా దెబ్బ తప్పలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలో...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహబలం మిశ్రమ ఫలితాలిస్తుంది. భేషజాలకు పోవద్దు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ శ్రీమతి వద్ద...
సైబరాబాద్: ఈ వేసవి సీజన్ కోసం, ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ మామిడి ప్రియుల స్వర్గధామంగా మారుతోంది. థింగ్స్ టు డూ హైదరాబాద్‌తో కలిసి జో చాహే మ్యాంగో ఉత్సవాన్ని...
2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF డిపాజిట్లపై వడ్డీ రేటు మునుపటి సంవత్సరం మాదిరిగానే 8.25 శాతంగా ఉంటుందని అధికారికంగా ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే, తెలుగు...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీ #VT15 తో సర్ ప్రైజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి....
చైనీస్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఒప్పో తన A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లో భాగంగా భారతదేశంలో A5x 5G హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసింది. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్...
"వైభవం" చిత్రానికి వస్తున్న విజయ స్పందన తమకు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సాత్విక్... హీరోగా ఇంట్రడ్యూస్ అయిన...
తెలుగు సినిమా థియేటర్ల బంద్ విషయంలో కొందరు పెద్దలు తీసుకున్న నిర్ణయంపై కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి త్వశాఖ వివరాలతో...
రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ ఒకటో తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్ ఏమీ ఉండదని తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రకటించింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు...
ఆ పెళ్లి కూతురు డేరింగ్. తన పెళ్లిని తానే ఆపుకుంది. ప్రేమ కోసం తన పెళ్లి తానే ఆపుకుని ప్రేమికుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి...
తెలుగు సినిమా ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఖలేజా. 2010లో విడుదలైన...
సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంట‌గా న‌టించిన ‘నిలవే’ చిత్రానికి సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై తాహెర్...
భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ గగనతలంలోకి ఇండిగో ఫ్లైట్ కొద్ది క్షణాలు వెళ్లేందుకు లాహోర్‌ ఏటీసీని సంప్రదించారు ఇండిగో పైలట్లు. కానీ...
ఇటీవల కాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ థియేటర్లు బంద్ కానున్నాయని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఈ చర్చలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్లను బంద్ చేయాలని ఆ నలుగురు ఎగ్జిబిటర్లు ఒత్తిడి చేశారని సాగుతున్న ప్రచారంతో పాటు దాని వెనుక ఎవరున్నారో తెలియాల్సివుందని,...