స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైకాపా మహిళా నేత విడదల రజనీపై ఏపీ ఏసీబీ...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాను ఖతం (ఖాళీ) చేయడమే టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన...
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కూషాయిగూడ పారిశ్రామికవాడలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చెత్త కుప్పలో భారీ పేలుడు సంభవించింది. ఈ...
మహారాష్ట్రలోని పూణె నగరంలో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో భర్త తమ మూడున్నరేళ్ల కుమారుడుని గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత శరీరాన్ని అటవీ...
చిత్రపరిశ్రమలో హీరోయిన్లు వేధింపులకు గురికావడం కామన్. ముఖ్యంగా, క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగికంగా వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి...
తెలుగులో 'మహానటి'గా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్... ఇపుడు గిరిగీసుకుని వర్క్ చేసింది. నో ఎక్స్‌పోజింగ్ అని చెప్పేసింది. మొన్నటి వరకు పద్దతిగా...
తన బాలీవుడ్ ప్రియుడు కమ్ యాక్టర్ విజయ్ వర్మతో కటీఫ్ చేసుకున్న తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా ఇపుడు సినీ కెరీర్‌పై దృష్టిసారించింది. తన అందం, అభినయంతో స్టార్...
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించేలా ఒప్పందం కుదుర్చుకోగానే నో డేటింగ్ అనే షరతు పెట్టారని హీరోయిన్ నిధి అగర్వాల్ వెల్లడించారు. చిన్న హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన...
చిత్రపరిశ్రమలో హీరోయిన్లు వివక్షకు గురవుతున్నారని ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే అభిప్రాయపడ్డారు. సినిమా లొకేషన్‌లో తమ కారావాన్లు కూడా సెట్‌కు దూరంగా ఉంటాయని,...
హర్యానా రాష్ట్రంలోని బహదూర్‌గఢ్‌లో శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అదే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు...
ఏపీలోని శ్రీ అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె అసెంబ్లీ నియోజకవర్గం, కురబలకోట మండలం మదివేడులోని దండు మారెమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు తారా స్థాయికి చేరుకున్నాయి....
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఈ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో...
బ్రో అని సంబోధించినందుకు స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఓ ఫ్లాట్ యజమాని భౌతికదాడికి తెగబడ్డాడు. ఈ ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు నిరసనగా వైజాగ్‌లోని...
స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరిచి రూ.2.20 కోట్ల నగదును వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వైకాపా మాజీమంత్రి విడదల రజనీపై ఏపీ ఏసీబీ పోలీసులు కేసు నమోదు...
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తన దర్యాప్తును ముగించి, తన ముగింపు నివేదికను కోర్టుకు సమర్పించింది. సుశాంత్...
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో ఉన్న కొణిదెల గ్రామ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు....
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండెపోటు దగ్గర్నుంచి ఎన్నో అనారోగ్య రుగ్మతలు చుట్టుముడతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్...
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌ అరుదైన రికార్డులు నమోదైనాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్...
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ , నేడు గెలాక్సీ బుక్5 సిరీస్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. అత్యాధునిక...
మణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్, రత్నం, కమల్ హాసన్ మధ్య ఒక అద్భుతమైన సహకారాన్ని సూచిస్తుంది, వారు ఈ చిత్రానికి సహ రచయితగా ఉన్నారు. ఈ చిత్రంలో కమల్...