భారత క్రికెట్ సీనియర్ క్రికెటర్ ఛతేశ్వర్ పూజారా అన్ని ఫార్మెట్లకు సంబంధించిన క్రికెట్ ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్...
భారత్ మరోమారు సరికొత్త అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించినట్టు కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఆయుధ...
రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, సీపీఐ యోధుడు, మాజ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి...
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి ఇకలేరు. వృద్దాప్యం, అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స...
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం అత్తమామలతో కలిసి కట్టుకున్న భర్త తీవ్రంగా...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అమెరికా రిపబ్లికన్ నిక్లీ హేలీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దని తమ దేశ అధ్యక్షుడు డోనాల్డ్...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. చీటికిమాటికి చికాకుపడతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు....
తిరుపతిలో శుక్రవారం ఘోరం జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలిని కేర్ టేకర్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చంపి బంగారం ఎత్తుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే.....
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను కేటాయించింది. ప్రారంభంలో సంక్షేమ సేవల కోసం ఉద్దేశించబడిన...
భారతదేశంలోనే అతిపెద్ద కేంద్ర గ్రంథాలయాన్ని అమరావతిలో నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు....
తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన లేడీ అఘోరీ మీడియాతో మాట్లాడుతూ... తనను కావాలనే కొంతమంది ఇరికించారంటూ వాపోయింది. తనకు ఏవో కోట్ల రూపాయల ఆస్తులున్నాయంటూ...
కైకలూరు జిల్లా సాన రుద్రవరం గ్రామంలో శుక్రవారం రాత్రి దుండగులు వంగవీటి మోహన రంగా విగ్రహాలను ధ్వంసం చేసి, వాటిపై ఆవు పేడను పూసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన...
2024 ఎన్నికల్లో పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్ కళ్యాణ్ కోసం తన స్థానాన్ని వదులుకున్నారు. మొదట్లో ఆయన మద్దతుదారులు అసంతృప్తి చెందారు. కానీ...
నెల్లూరులో ఎయిర్ పోర్టు రానుంది. నెల్లూరు పౌరుల చిరకాల కోరిక మేరకు విమానాశ్రయం నిర్మించాలనే కల ఇప్పుడు వాస్తవరూపం దాల్చుతోంది. దగదర్తి మండలం దామవరం వద్ద...
ఆపరేషన్ సింధూర్ కారణంగా తలెత్తిన ఉద్రిక్తతలు, చైనా నుండి సరఫరాలో జాప్యం కారణంగా తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని బిజెపి మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు....
ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన 27 ఏళ్ల యూట్యూబర్‌కి సాహసయాత్ర విషాదంగా మారింది. కోరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతంలో ఉప్పొంగుతున్న నీటిలో కొట్టుకుపోయాడు....
హైదరాబాద్: ది కాంపౌండ్ లైవ్‌స్టాక్ ఫీడ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CLFMA) ఆఫ్ ఇండియా తన 58వ వార్షిక సాధారణ సమావేశం (AGM), 66వ జాతీయ సింపోజియంను 22...
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో యొక్క రాబోయే ఎపిసోడ్ పైన భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు ప్రధాన వేదికపైకి రావడంతో నవ్వుల విలాసానికి హామీ ఇస్తుంది. బోట్ నుంచి...
తెలుగు సినీ పరిశ్రమలో పద్దెనిమిది రోజుల సమ్మెకు ముగింపు పలకడం సంతోషకరం, ఇందుకు చొరవ తీసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మెగాస్టార్ చిరంజీవి గార్కి,...
బాలీవుడ్ నటుడు గోవింద తన భార్య సునీత నుండి విడాకులు తీసుకున్నారనే వార్తలను అతని మేనేజర్ తోసిపుచ్చారు. నటుడి మేనేజర్ శశి సిన్హా శనివారం మాట్లాడుతూ, సునీత...