మహారాష్ట్ర నవ నిర్మాణ నేత (ఎంఎన్ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావెద్ షేక్ కుమారుడు రాహిల్ షేక్ మద్యం మత్తులో అర్థనగ్నంగాఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించడం రాజకీయం...
హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో "హరి హర వీరమల్లు", రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన "రాజా సాబ్" వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్...
ఉత్తర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండగా, దక్షిణ ప్రాంతాలలో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తాయి. మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, దక్షిణ...
తెలుగు సినిమా రంగంలో ఇద్దరు పెద్ద స్టార్లతో కలిసి పనిచేసిన తర్వాత నిధి అగర్వాల్ ఇప్పుడు సీనియర్ హీరో సరసన నటించబోతోందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి....
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా విశ్వంభర. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో జరుగుతుంది. ఇప్పటివరకు సాంగ్స్ పూర్తయ్యాయి. ఆమధ్య రాముడిపై...
తెలంగాణ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ హైదరాబాద్ నగరంలోని పోక్సో కోర్టు తీర్పునిచ్చింది....
మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు మాధవ్ రూరల్ రస్టిక్ మూవీ 'మారెమ్మ'తో హీరోగా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్ట్ను...
కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి అప్పల్ల కొత్త సినిమాలో నటించనుంది. కోర్ట్ చిత్రంలో మరొక టీనేజర్తో ప్రేమలో పడే టీనేజ్ అమ్మాయిగా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. అయితే, ఈచిత్రం విడుదలకు ముందు వివాదంలో చిక్కుకుంది. చారిత్రక...
ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శ్రీ శివశక్తి దత్తా గారు కన్ను మూశారని తెలిసి చిత్ర రంగంలోని పలువురు సంతాపం తెలియజేశారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక యేడాది పూర్తయింది. ఈ క్రమంలో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో...
ప్రముఖ సంగీత దర్శకుడు, అకాడెమీ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ శివదత్త (92) కన్నుమూశారు....
ప్రదోష వ్రతం అనేది సర్వపాపాలను తొలగిస్తుంది. శివపార్వతులను ఈ రోజున కొలిచే వారికి సకలాభీష్టాలు చేకూరుతాయి. ప్రదోషం శుక్ల పక్షం, కృష్ణ పక్షం రెండింటిలోనూ...
అగ్రరాజ్యం అమెరికాలోని గ్రీన్ కౌంటీ వద్ద జరిగిన ఘోరో రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు కుటుంబం అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల అమెరికాలోని...
తమిళనాడు కడలూరులో ఘోరం జరిగింది. స్కూల్ వ్యాన్ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కడలూరు, సెమ్మంకుప్పంకు సమీపంలో...
ఏపీలో కామాంధులు రెచ్చిపోయారు. మైనర్ బాలికను కామాంధులు రేప్ చేశారు. తాగిన మైకంలో గొర్రెలు మేపుకునేందుకు వెళ్లిన ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేశారు. వద్దంటూ...
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ ఓ భార్య... కట్టుకున్న భర్తను కడతేర్చింది. అప్పటికే పక్షవాతంతో మంచానికే పరిమితమైన భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య...
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మూఢ నమ్మకం పేరుతో ఓ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులను కొట్టి చంపేశారు. ఆ తర్వాత శవాలను దహనం చేశారు. ఈ దారుణ ఘటన పూర్ణియా...
తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళ కన్నబిడ్డను కర్కశంగా చంపేసింది. తన మామతో ఏకాంతంగా ఉన్న సమయంలో కుమార్తె చూసింది. ఈ విషయం బయటకు చెపితే తన పరువుపోతుందని భావించిన...
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ దంపతులు బలైపోయారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న శ్రీవెంకట్, తేజస్విని దంపతులు. వారి ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలోని...