వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గురువారం విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు....

Samsung Galaxy F06 5G.. ధర రూ.9,499.. ఫీచర్స్ ఇవే

గురువారం, 13 ఫిబ్రవరి 2025
భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్ అయిన శాంసంగ్ గ్యాలెక్స్ F06 5Gని ఆవిష్కరించింది. వేగవంతమైన ఇంటర్నెట్, అంతరాయం లేని స్ట్రీమింగ్, గేమింగ్ వంటి మల్టీ టాస్కింగ్‌ను...
నల్గొండ జిల్లా కలెక్టర్ ఎల్. త్రిపాఠి, కనగల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో...
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన చివరి వన్డేలో భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌పై 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో, భారతదేశం ఇంగ్లాండ్‌పై...
భారతీయ బాహుహలితో తన 544వ చిత్రంలో నటించనున్నట్టు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గురువారం తన ఇన్‌స్టా ఖాతా వేదికగా వెల్లడించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్...
బెంగుళూరులో ఓ మహిళ కారు డ్రైవింగ్ చేస్తూ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బెంగుళూరు...
బర్డ్ ఫ్లూ గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ, చికెన్ వంటకాల పట్ల తెలంగాణ ప్రజలకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. హైదరాబాదీ బిర్యానీ పట్ల హైదరాబాద్‌కు ప్రేమ ఏమాత్రం...
సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయి కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ సర్కిల్ ఇన్‌స్పెక్టరుగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్టు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ఉంగుటూరు...
జర్నలిస్టుపై దాడికి సంబంధించిన కేసులో నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 10న జల్పల్లిలోని తన నివాసం...
సముద్ర ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలని భావించే పర్యాటకుల కోసం శుభవార్త. చెన్నై, విశాఖపట్టణం, పుదుచ్చేరిల మధ్య జూన్, జూలై నెలలో క్రూయిజ్ నౌక సేవలు అందుబాటులోకి...
భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌కి అరుదైన గుర్తింపు లభించింది. ఈ నెల 19వ తేదీ నుంచి పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీ కోసం...
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన 544వ చిత్రం గురువారం ప్రకటించారు. 'భారతీయ సినిమా బాహుబలి' ప్రభాస్‌తో కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకుంటున్నట్లు ఆనందంగా...
తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్‌నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఓ వ్యక్తి పెట్రోల్ మహిళపైకి పోసిన దృశ్యాలు రికార్డయ్యాయి. పట్టపగలు బుర్ఖా ధరించిన...
యువ హీరోలు వయస్సు వచ్చాక వివాహాలు చేసుకోవడం సహజమే. అయితే రేపు విడుదల కాబోయే 'లైలా' చిత్రంలో స్త్రీగా నటించాడు. ఆపాత్ర చేసినప్పుడు స్త్రీ అనుకుని కొందరు...
ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనని, అలాగే, తమ కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. నేటి పరిస్థితుల్లో...
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బిజెపి నాయకులతో సమావేశాలు జరిపిన నేపథ్యంలో ఆయన రాజ్యసభకు నామినేట్ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే, చిరు ఆ ఊహాగానాలను ఖండించారు....
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజును ప్రేమికులు జరుపుకోనున్నారు. ఆ రోజున ప్రియురాలు లేదా ప్రియుడుని సంతృప్తి పరిచేందుకు వివిధ రకాలైన బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. గ్రూపు-2 మెయిన్స్ పరీక్ష...
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ అమలు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ హిట్ అయ్యింది. ఈ వాట్సాప్ మోడల్ ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చి వారం రోజులు అయ్యింది. గణాంకాల...