యువ హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతిని ప్రదానం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కానుక ఇచ్చారు. "విశ్వంభర" సెట్స్‌లో ఉన్న చిరంజీవిని...
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కివీస్ జట్టు...
ఢిల్లీ వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రైలు వస్తుండటంతో గేట్ మ్యాన్ గేటును మూసివేశారు. అయితే, రైలు వెళ్లేంత వరకు వేచి చూడలేని ఓ యువకుడు బైకు మోసుకుంటూ...
తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా ఓ ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్‌లో పర్యటించరాదని హెచ్చరించింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రదాడులు...
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా, ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల ఫైనల్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ మరోమారు టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్...
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచి కప్‌ను ముద్దాడుతుందని పాకిస్థాన్ దేశానికి చెందిన క్రికెట్ మహిళా విరాభిమాని...
మహారాష్ట్రలోని పూణె నగరంలో ఓ యువకుడు పాడుపనికి పాల్పడ్డాడు. డబ్బుందున్న మదంతో లగ్జరీ కారులో విహరిస్తూ రోడ్డు పక్కనే మూత్రవిసర్జన చేశాడు. అదీకూడా తన కారును...
పలువురు ప్రయాణికులు రైలు ఆగకముందే లేదా కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. తమ ప్రాణాల మీదికి ముప్పు తెచ్చుకుంటారు. తాజాగా ఓ మహిళ రైలు ఆగకముందే...
ఇస్లాం దేశాల్లో ఒకటైన సిరియాలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్ మద్దతుదారులకు, ప్రభుత్వ బలగాలకు మధ్య గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో...
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో భాగంగా, మరికొన్ని గంటల్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. పాకిస్థాన్ నిర్వహించే ఈ మ్యాచ్‌కు...
భారత్‌కు యుద్ధ ముప్పు పొంచివుందని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు. భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ దేశాలతో ఈ యుద్ధ ముప్పు పొంచివుందని...
దుబాయ్ వేదికగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ చాంపియన్స్ ఫైనల్ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలవకూడదని భారత లెగ్ స్పిన్నర్ రవిచంద్రన్...
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రసవత్తర పోటీకి సమయం ఆసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే ఈ పోటీలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి, శ్రీకాకుళంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అమరావతిలో...
ఇటీవల దుబాయ్ నుంచి అక్రమ రవాణా చేస్తూ కన్నడ నటి రన్యారావు (34) కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన విషయం తెల్సిందే. తన సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కె.నాగబాబు నామినేషన్ పత్రాలు దాఖలు సందర్భంగా తన ఆస్తులు, అప్పులు వివరాలు వెల్లడించారు....
తనకు ఆ ముగ్గురి వల్ల ప్రాణహాని వుందని తనకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని వైకాపా నేత, ప్రముఖ రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆరోపిస్తూ ఓ సెల్పీ వీడియోను...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి. సాయం అర్థించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు....
ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ ఉపకరణాల కారణంగా మానవీయ సంబంధాలు బలపడుతున్నాయో లేదో కానీ.. భార్యాభర్తల సంబంధాలు మంటగలిసిపోతున్నాయి....
అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం ధర 12 శాతం పెరిగింది. బంగారం ధర కొంచెం తగ్గుతుందేమో అని మధ్యతరగతి...