2025వ సంవత్సరం భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే ఫహల్గమ్, అహ్మదాబాద్ వంటి ఘటనలతో భారీగా ప్రాణనష్టం ఏర్పడింది. ఇవి చాలదన్నట్లు విదేశాల్లో...
బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన శుక్రవారం ఏఐజీని సందర్శించారు. ఆయన రెండవసారి ఆసుపత్రిని సందర్శించడం...
హైదరాబాద్: టెస్ట్ ప్రిపరేటరీ సేవలలో జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచిన ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్(AESL) ప్రకటించిన ఆనందకరమైన విషయమేమంటే, హైదరాబాద్‌కు...
హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సంపన్న వ్యాపారవేత్తలు వంటి ఉన్నత వర్గాలకు రహస్య పార్టీ స్థావరాలుగా...
భారత వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్-పరిసర ప్రాంతాలలో గణనీయమైన వర్షపాతం నమోదవుతుందని వాతావరణ సూచన జారీ చేసింది. ప్రస్తుతం ఉత్తర...
ఏపీ సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సీఆర్డీఏ అథారిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇది 49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం. ప్రభుత్వ సముదాయం పరిధిలో 1450...
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ఇండియా కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకూ 274 మంది మృతి చెందినట్లు అధికారులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్...
మలక్‌పేటలోని అస్మాన్‌గఢ్‌లో శనివారం బీజేపీ నాయకురాలు మాధవి లత ఎలైట్ హిల్స్ అపార్ట్‌మెంట్ భవనాన్ని సందర్శించిన తర్వాత స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ ఫ్లాట్...
ఇది షాకింగ్ వార్తే.. ఎందుకంటే.. మహిళలు, యువకులలో ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధి మరణాలు వేగంగా పెరుగుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్,...
గాజాలో పౌరుల రక్షణ- చట్టపరమైన, మానవతా బాధ్యతలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చే ఐక్యరాజ్యసమితి తీర్మానానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దూరంగా ఉండటంపై...
తన నుదుట సింధూర్ పెడుతున్న సమయంలో తనకు కాబోయే భర్త చేయి వణికిందని పెళ్లి రద్దు చేసుకున్నది ఓ వధువు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని కైమూరు జిల్లాలో జరిగింది. పూర్తి...
తల్లికి వందనం పథకంలో రూ.2వేల రూపాయలు తన జేబులో పడుతున్నాయని ఆరోపిస్తున్న వైకాపా జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. తన అకౌంట్‌లో ఆ డబ్బు...
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2025 ఫలితాలను...
పవిత్రమైన దేవాలయాల్లో ఇటీవలి కాలంలో పాడుపనులు చేసేవారు ఎక్కువవుతున్నారు. దేవాలయంలో భక్తిశ్రద్దలతో ఆ భగవంతుడిని దర్శించుకుని వెళ్తుంటారు భక్తులు. కానీ ఈమధ్య...
తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య వ్యక్తిగత సహాయకుడు గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు....
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రధాన ఎన్నికల వాగ్దానాలలో ఒకటి తల్లికి వందనం కార్యక్రమం. ఏపీ సీఎం చంద్రబాబు తన మాట మీద నిలబడి...
ప్రముఖ దక్షిణ భారత స్వరకర్త, నేపథ్య గాయకుడు అనిరుధ్ రవిచందర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ డైనమిక్ యజమాని కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్నారని...
తన భార్య చివరి కోరికను తీర్చడానికి, ఆమె అస్థికలను ఆమె పూర్వీకుల గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేయడానికి అతను భారతదేశానికి వచ్చాడు. అహ్మదాబాద్ నుండి లండన్‌కు...
ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్‌లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా తన కూతురితో...