పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా తాజాగా ఈ చిత్రం నుండి ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. త్రీ పీస్ సూట్ మరియు టోపీతో పూర్తిగా నల్లటి దుస్తులు...
తెలుగు సినీ నటుడు శివాజీ చాలా రోజుల తర్వాత వార్తలకెక్కారు. ఆయన టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను సోమవారం కలిశారు. హైదరాబాద్ నగరంలో ఈ...
హైదరాబాద్ నగరంలోని మెట్రో రైళ్లలోనే కాకుండా మెట్రో స్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. నిన్నామొన్నటి వరకు మెట్రో రైళ్లలో ప్రయాణికులు...
ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌కు చెందిన 25 ఏళ్ల విద్యార్థినిని అదే స్కూల్‌కు చెందిన 34 ఏళ్ల ప్రొఫెసర్‌ను వేధించినందుకు ఫిల్మ్ నగర్ పోలీసులు...
హైదరాబాద్: ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ తమ ఖాతాదారులతో పాటుగా ఖాతాదారులు కాని వారికి కూడా జీఎస్టీ చెల్లించే సౌకర్యాన్ని అందిస్తోన్నట్లు వెల్లడించింది. ఈ సౌకర్యం...
కుంభమేళా మోనాలిసా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్ సైన్ చేసిన ఈ వైరల్ గర్ల్.. ఇప్పుడు సౌత్‌లో కూడా అడుగుపెట్టేందుకు...
ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టనున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావం కారణంగా ఉత్తర తెలంగాణాలోని పలు జిల్లాల్లో...
విశాఖపట్నం వేదికగా జరిగిన సేనతో సేనాని జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని పార్టీ నాయకులకు దిశానిర్దేశం...
బెంగళూరులోని బన్నెర్ఘట్టలో శనివారం నాడు విషాదం చోటుచేసుకున్నది. 41 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మంజు ప్రకాష్ పాము కాటుతో మరణించాడు. శనివారం మధ్యాహ్నం 12.45...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ ప్రాంతానికి చెందిన ఓ చిరు వ్యాపారి పాన్ కార్డు దుర్వినియోగమైంది. దీంతో ఆ కిరాణా వ్యాపారికి రూ.141 కోట్లకు పైగా అమ్మకాలకు...
వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన "ఆడుదాం ఆంధ్ర" కుంభకోణంపై దర్యాప్తు ఈ నెల ప్రారంభంలో పూర్తయింది. విజిలెన్స్ శాఖ అధికారులు డీజీపీకి వివరణాత్మక నివేదికను సమర్పించారు....
'సనాతన ధర్మం ఒక వర్గానికి మాత్రమే పరిమితమయ్యింది కాదనీ, ధర్మమంటే సార్వజనీనమైనదని, అందుకే భగవద్గీత ఐదువేల సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచ మానవాళికి స్ఫూర్తి...
హీరో హవీష్, డైరెక్టర్ త్రినాధరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'నేను రెడీ'. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న...
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. బిడ్డకు నామకరణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే ఆ బిడ్డ తండ్రి హత్యకు గురయ్యాడు....
ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం., విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన తారాగణంగా మిత్ర మండలి చిత్రం అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. బాధలన్నీ మర్చిపోయి,...
తాలిబన్ పాలిత దేశమైన ఆప్ఘనిస్థాన్‌ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం పెను విషాదాన్ని నింపింది. ఏకంగా 600 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఆదివారం రాత్రి ఈ ప్రకృతి...
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 622కు పెరిగిందని, మరో 1,000 మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వ రేడియో, టెలివిజన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ (ఆర్టీఏ)...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆయన కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్...
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఈవెంట్లో ప్రముఖ దర్శకురాలు...
జాతీయ పోషకాహార వారం అనేది పోషకాహారంపై దృష్టి సారించిన ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం. భారతదేశంలో, 1982 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలో దీనిని...