దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై కొందరు కామాంధులు సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని...
భూకంపం బారినపడిన బ్యాంకాక్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. భూకంపం భయంతో అక్కడ ఉండే అన్ని ఆస్పత్రులను వైద్య సిబ్బంది ఖాళీ చేయించారు. రోడ్లు, పార్కుల్లో...
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్.సి.ఆర్.టి.సి)లో వివిధ పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. ఈ రిక్రూట్మెంట్లో...
తాను నటించిన కొత్త చిత్రం 'ఎంపురాన్'లోని కొన్ని సన్నేవేశాను తన ప్రియమైన వారిని బాధించాయని, అందుకు క్షమాపణలు చెపుతున్నట్టు ఆ చిత్రం హీరో మోహన్ లాల్ సోషల్...
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ ఆగ్రహారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్ద చెరువులో...
ఒరిస్సా రాష్ట్రంలో రైలు ప్రమాదం సంభవించింది. బెంగుళూరు నుంచి గౌహతికి వెళుతున్న కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన శనివారం...
స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్దేవా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తల్లితో చేయకూడని సంభాషణ చేశానని, అదేసమయంలో తాను ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయానని...
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీకి చెందిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నాగలి పట్టి, ఏరువాక సేద్యాన్ని ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు శ్రీకాకుళం...
గుంటూరు జిల్లా కేంద్రంలోని ఫిరంగిపురంలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులపై సవతితల్లి కర్కశత్వం ప్రదర్శించింది. కార్తీక్ అనే బాలుడుని మారుతల్లి లక్ష్మీ...
ఐపీఎల్ 2025 సీజన్లో తొలిసారి ఓ కెప్టెన్కు భారీ అపరాధం విధించారు. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌన్సిల్ భారీ...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి పరాయి మహిళ తోడు కోసం ఆశపడ్డాడు. ఇందుకోసం డేటింగ్ యాప్ ద్వారా అప్రోచ్ అయ్యాడు. తనకు పరిచయమైన మహిళ చెప్పిన...
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం...
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గాంధీ బజారులో బంగారం వ్యాపారి కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. దంపతుల కృష్ణాచారి, సరళమ్మతో...
దేశ వ్యాప్తంగా యేటా 69 వేలకు పైగా ద్విచక్ర వాహన ప్రమాదమరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో 50 శాతం హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో...
మయన్మార్, థాయ్లాండ్లతో పాటు దేశాలను వణికించిన భూకంపం తీవ్రత 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏకకాలంలో 334 అణుబాంబులు...
తోపుడుబండిపై కోడిగుడ్లు అమ్ముకునే ప్రిన్స్ సుమన్ అనే వ్యక్తికి ఆదాయపన్ను రూ.6 కోట్లు పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.50...
వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి నేలబావిలో దూకేశాడు. ఆ బావికి మెట్లు లేకపోవడంతో పాటు అది నిర్మానుష్య ప్రాంతంలో ఉండటంతో మూడు రోజులు పాటు...
బంగారం ధరలతో వెండి ధరలు పోటీపడుతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ కారణంగా దేశీయంగా రికార్డు స్థాయి...
ఇటీవల బ్యాంకాక్లో సంభవించిన భూకంపంలో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్కుమార్ కుటుంబం క్షేమంగా స్వదేశానికి...
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తెలుగు...