రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసులో సంబంధించి నాంపల్లిలో సీబీఐ ప్రత్యేక కోర్టు తుదితీర్పును వెలువరించింది....
హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో తన తీర్పును వెలువరించింది. గాలి జనార్ధన్ రెడ్డితో సహా ఐదుగురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది....
జూన్ 6న ప్రారంభం కానున్న మెగా డీఎస్సీ పరీక్షలకు ఖచ్చితమైన ఏర్పాట్లు చేయాలని విద్య- ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమలులో ఎటువంటి లోపాలు...
తెలంగాణా రాష్ట్రంలో పట్టపగలు, పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఓ మహిళ దారుణ హత్య జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ వద్ద ఓ కేసులో...
భారతీయ జనతా పార్టీ నేత, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. లండన్ పర్యటనలో ఉన్నపుడు ఆయన బాత్రూమ్లో జారిపడ్డారు. ఈ ప్రమాదంలో...
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ భార్య పంకజ శ్రీ, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇచ్చారు. వల్లభనేని వంశీ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని,...
జమ్మూ: పహల్గామ్ ఊచకోత (Pehalgam attack) తర్వాత, పాకిస్తాన్పై (Pakistan) దాడి చేసి నాశనం చేయాలంటూ భారత దేశవ్యాప్తంగా వినిపిస్తున్న స్వరాలు. దీనితో యుద్ధ...
కామెడీ చాలా డిఫికల్ట్. కామెడీ చేయడం అంత ఈజీ కాదు. ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. శ్రీ విష్ణు గారి టైమింగ్ మ్యాచ్ చేయడం...
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తావెందుకు అంటుంటాం. ఎందుకంటే ఎవరో మీద పోట్లాడుతూ... పక్కనే వున్నవారు అడ్డు వస్తే వారిపై చేయి చేసుకునే సందర్భాలు అక్కడక్కడ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చేసిన ప్రధాన పథకాల అమలులలో ఒకటి గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తనకంటూ ఒక బలమైన...
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్ స్టార్"గా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న నయనతార మరోసారి తన పారితోషికం విషయంలో వార్తల్లో నిలుస్తోంది. దాదాపు...
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం అనివార్యంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది....
దేశంలో అమలవుతున్న కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంటులా...
మెగా హీరో వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. గతేడాది మట్కా అనే పీరియాడికల్ సినిమాతో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వినోద పరిశ్రమపై దృష్టి సారించారు - ముఖ్యంగా అమెరికా గడ్డపై విడుదలయ్యే విదేశీ చిత్రాలను లక్ష్యంగా చేసుకున్నారు....
జమ్మూ-కాశ్మీర్: పాకిస్తాన్ సైన్యం యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి పదేపదే చెబుతున్నాడు. అంతర్జాతీయ సరిహద్దులోని తన రక్షణ కందకాలపై...
2024 ఎన్నికల్లో వైకాపా ఓటమి తర్వాత, వైకాపా ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఇబ్బంది పడుతోంది. ఒకప్పుడు 151 సీట్లు గెలుచుకున్న పార్టీ ఈసారి ప్రధాన ప్రతిపక్ష...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అరుదైన గౌరవాన్ని పొందబోతున్నారు. లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు....
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కన్నెర్రజేసింది. ఇందులోభాగంగా, అనేక రకాలైన ఆంక్షలను విధించింది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ఉన్న సింధు నదీ జలాల...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా, చిరంజీవి, సురేఖ గారు లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం లండన్...