టీమ్ సభ్యుల ఎదుటే ప్రీతి జింటా కోపాన్ని ప్రదర్శించారని తెలిసింది. ఈ క్రమంలో కోచ్కు క్లాజ్ పీకారట. ఆ సమయంలో సహాయక సిబ్బంది కూడా అక్కడే ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఈ మ్యాచ్లో ఫర్హాన్ బెహర్దీన్ కంటే ముందుగా అక్షర్ పటేల్ను ఎందుకు పంపలేదని ఆమె నిలదీసినట్లు ఆంగ్ల పత్రికలు ప్రచురిస్తున్నాయి.