Aam admi party nirasana at CM meeting
చెందిన కార్మికల సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి యూసుఫ్ గూడా గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అభినంద సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్రపురికాలనీ పోరాట సమితికి చెందిన మహిళలు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కొందరు ఆందోళనకు దిగారు. చిత్రపురి కాలనీకి చెందిన దొంగలను సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ దొంగలు వచ్చారంటూ నినదించారు.