ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాశ్మీర్.. భారత్లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదన్నారు. సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలన్నారు. చనిపోయిన మధుసూదన్ రావు ఎవరికి హాని చేశారు.. కుటుంబాన్ని తీసుకుని కాశ్మీర్కు వెళ్లే చంపేశారన్నారు.